జనసేన, టీడీపీ పొత్తు – ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం

నెల్లూరు: హ్యాట్సాఫ్ టు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు కలిసి పని చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమని తెలియజేసిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు సుదీర్, జిల్లా వీరమహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి మరియు జనసేన పార్టీ జిల్లా నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.