పురంధేశ్వరిని అభినందించిన జనసేన నాయకులు
ఏలూరు: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నికై మొదటిసారిగా ఏలూరు విచ్చేసిన దగ్గుబాటి పురంధేశ్వరినీ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా: ఘంటసాల వెంకటలక్ష్మి, ఏలూరు జనసేన నాయకులు చందు తాతపూడి.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-21-at-11.04.40-AM-1024x950.jpeg)