రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన శోభన్ బాబు

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా కార్వేటి నగరం మండల జనసేన ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన మంగళవారం కార్వేటి నగరం మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని కావున జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్వేటి నగర మండల జనసేన అద్యక్షులు శోభన్ బాబు అన్నారు.