గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించిన తిరుపతి అనూష

విజయవాడ వెస్ట్: జాతిపిత మహాత్మా గాంధీజికి పూలమాలవేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ 42 డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష. ఈ కార్యక్రమంలో మహేశ్వరి, తులసి మురళి, షహీద్, సుధా బత్తుల సూరిబాబు, వెంకట్రావు, ఫయాజ్, ఆనంద్, లింగయ్య, రియాజ్, చంటి తదితరులు పాల్గొన్నారు.