రామాలయ ద్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవానికి విరాళం
తాడేపల్లిగూడెం: ముక్తేపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామాలయం ద్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవానికి నరాలశెట్టి సంతోష్ 5200/-రూ, వీరాబత్తుల తారక రవి నారాయణ 5100/రూ ఆలయ కమిటీ వారికి విరాళం అందచేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-24-at-1.06.57-PM-2-1024x768.jpeg)
తాడేపల్లిగూడెం: ముక్తేపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామాలయం ద్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవానికి నరాలశెట్టి సంతోష్ 5200/-రూ, వీరాబత్తుల తారక రవి నారాయణ 5100/రూ ఆలయ కమిటీ వారికి విరాళం అందచేసారు.