రామాలయ ద్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవానికి విరాళం

తాడేపల్లిగూడెం: ముక్తేపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామాలయం ద్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవానికి నరాలశెట్టి సంతోష్ 5200/-రూ, వీరాబత్తుల తారక రవి నారాయణ 5100/రూ ఆలయ కమిటీ వారికి విరాళం అందచేసారు.