పాలవలస యశస్వి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

విజయనగరం జనసేన పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉగాది వేడుకల్లో పలువురు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.