సిఐ ఆనంద రావుకు నివాళులు అర్పించిన జనసేన నాయకులు

తాడిపత్రి నియోజకవర్గం: తాడిపత్రి పట్టణంలో సిఐ గా విధులు నిర్వహిస్తున్న ఆనంద రావు మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో అశ్రు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి, పట్టణ ఇన్చార్జ్ నరసింహ చారి, తాడిపత్రి పట్టణ నాయకులు, అలాగే యాడికి మండల నాయకులు పాల్గొనడం జరిగింది.