ఏపీ లోనూ గణపతి సేవఇంటికే పరిమితo

కరోనా దృష్ట్యా వినాయకచవితి పండుగపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు. పండుగను ఇంట్లోనే జరపుకోవాలని ఆదేశం జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇంట్లోనే పూజలు చేసుకోవాలని సూచన. గణేష్ మండపాలకు అనుమతులు లేవని తెలిపిన ఏపీ ప్రభుత్వం. పూజసామాగ్రి కొనుగోలు ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని సూచన. దేవాలయాల్లో కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశం.