పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు కృష్ణా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం లో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే

Read more

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఒక్కసారిగా ఆయనకు బీపీ డౌన్‌ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆస్పత్రికి

Read more

మూడు రాజధానులపై వెనక్కు తగ్గిన ప్రభుత్వం

సమగ్రంగా త్వరలోనే మళ్లీ తెస్తామని సిఎం ప్రకటన మూడు రాజధానులకు సంబంధించిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వివిధ కారణాలతో ఉపసంహరించుకున్నప్పటికీ మళ్లీ పూర్తి, సమగ్రమైన మెరుగైన

Read more

కేంద్ర వైఖరికి నిరసనగా కేసిఆర్‌ మహాధర్నా

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) మహాధర్న చేపట్టింది. టిఆర్‌ఎస్‌అధ్యక్షుడు,

Read more

ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌కు క‌రోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 88 ఏళ్ల హరిచందన్ ఈ ఉదయం అస్వస్థతకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను

Read more

Amaravati Padayatra: 700వ రోజుకు అమరావతి ఉద్యమం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఈరోజుకి 16వ రోజుకి చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ యాత్రలో

Read more

రాష్ట్రీయం బంగాళాఖాతంలో బలపడనున్న అల్పపీడనం, కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

ఉత్తర అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకున్ని ఉన్న ప్రాంతాల్లోని అల్పపీడనం క్రమంగా బలపడి ఈ నెల 18 నాటికి ఆంధ్రప్రదేశ్‌ – ఉత్తర తమిళనాడు తీరానికి చేరే

Read more

జనవరి 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం

సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం 2022, జనవరి 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో జరుగుతుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. ఆ

Read more

తీన్మార్ మల్లన్నఫై ‘హత్యాయత్నం’ వార్తల పట్ల స్పందించిన జైలు అధికారులు

చంచల్‌గూడ జైలులో తనను చంపేందుకు, అది కుదరకపోవడంతో పిచ్చివాడిని చేసేందుకు కుట్ర జరిగిందంటూ క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్

Read more

అమరావతి ఉద్యమంలో పాల్గొనాల్సిందే.. ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా కీలక ఆదేశాలు

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఏపీ బీజేపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Read more