కడియపులంక జనసేన ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి కానుక
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-13-at-6.45.46-PM-1024x768.jpeg)
కడియం మండలం, కడియపులంక గ్రామంలో ఉన్న 30మంది పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి కానుకగా జనసేన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో కొత్త బట్టలు మరియు 1000రూ నగదు సంక్రాంతి కానుకగా అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మార్గాని అమ్మాణి, వైస్ ప్రెసిడెంట్ రాంజీ, వార్డు మెంబర్లు బోడపాటి రాజేశ్వరి, నాగమణి, సెక్రటరీ శిరీష మరియు సచివాలయ సిబ్బంది పాల్గొనటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-13-at-6.45.47-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-13-at-6.45.47-PM-1024x768.jpeg)