సాయి శరత్ కి డాక్టరేట్ లభించిన సందర్భంగా జనసైనికుల సత్కారం

జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి వడ్లపట్ల సాయి శరత్ కి గౌరవ డాక్టరేట్ లభించిన సందర్భంగా వారి ఇంటికి వెళ్ళి దెందులూరు నియోజకవర్గానికి చెందిన తిమ్మనగూడెం, గోపన్నపాలెం, ములక్కాయపాడు గ్రామాల నుండి చిరు సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియచేసిన జనసైనికులు.