గిద్దలూరు నియోజక వర్గంలో పర్యటించనున్న బెల్లంకొండ సాయిబాబు

జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు గిద్దలూరు నియోజక వర్గంలో పర్యటించనున్నారు. మీ గ్రామంలో వున్న సమస్యల గురించి మీరు అర్జీ రూపంలో మాకు అందజేయగలరు.

కంభం మండలం జనంలోకి జనసేన కార్యక్రమం తేదీల వివరాలు క్రిందివిదంగా ఉన్నాయి.

సమయం: సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకూ

08.08.22 -నరసిరెడ్డిపల్లి, మదారుపల్లి
09.08.22-ఎర్రబాలెం, చిన్న నల్లకాల్వ
10.08.22- లింగాపురం
11.08.22-పెద్ద నల్లకాల్వ
12.08.22- జె.బి.కే పురం
13.08.22- చిన్న కంభం, పోరుమమిళ్ళపల్లి