జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కందుల దుర్గేష్
ధవళేశ్వరం, భారత స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకల్లో భాగంగా ధవళేశ్వరంలో.. లిటిల్ కింగ్ డమ్ స్కూల్ నందు మల్లాడి ఎడ్యుకేనల్ సొసైటీ నిర్వాహకులు మల్లాడి రాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-15-at-11.58.25-AM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-15-at-11.58.26-AM-1024x768.jpeg)