ప్రభుత్వ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి: దారం అనిత
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వృద్ధురాలు అపస్మారకస్థితిలో ఉన్నా రెండు గంటల పాటు వైద్యం అందించని ప్రభుత్వ డాక్టర్లు, పేషంట్ తాలూకు మనుషులు ఉంటేనే వైద్యం చేస్తానంటున్న డ్యూటీ డాక్టర్. పేషంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ మదనపల్లి నుండి జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-24-at-3.08.11-PM-1024x562.jpeg)