‘మహా రక్తదాన శిబిర’ ఆహ్వాన పత్రికల పంపిణి

రాజానగరం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 29న రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో… జనసెన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో, జిల్లాస్థాయిలో అత్యంత భారీగా జరిగే ‘మహా రక్తదాన శిబిరాని’ కి నియోజవర్గం నలుమూలలా అందరికీ ఆహ్వానం పలుకుతూ… కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేయాలని, రక్తదాన శిబిరం ఆహ్వాన కరపత్రాలు పంచుతున్న రాజనగరం నియోజకవర్గం జనసేన శ్రేణులు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ తో పాటు జిల్లాలో ఉన్న ఇన్చార్జిలు, జిల్లా కార్యవర్గ నాయకులు జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడం జరుగుతుంది.