దర్శి రామాలయంలో ‘నా సేన కోసం నా వంతు’
దర్శి, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో స్థానిక రామాలయంలో జనసైనికులు గోగు శ్రీను, రమేష్ ల ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు మరియు జనసైనికులు తమ వంతు విరాళాలను జనసేన పార్టీ, 7288040505, 7288040505@upi నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, పే టియం ద్వారా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరింత మందిని భాగస్వామ్యం చేయాలని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-21-at-15.03.57-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-21-at-15.03.56-1024x461.jpeg)