బత్తుల రామకృష్ణ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన పాఠంశెట్టి దంపతులు

రాజమండ్రి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను బలంగా ముందుకు తీసుకెళుతూ.. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్తూ దూసుకుపోతున్న అతి ముఖ్య నాయకుల్లో గుర్తుకొచ్చే పేర్లు.. బత్తుల బలరామకృష్ణ మరియు పాఠంశెట్టి సూర్యచంద్ర.. బుధవారం బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి లను వారి స్వగృహం (రాజమండ్రి) నందు మర్యాదపూర్వకంగా కలిసిన జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, శ్రీమతి శ్రీదేవి దంపతులు… ఈ కార్యక్రమంలో మద్దిరెడ్డి బాబులు, బోయిడి వెంకటేష్, నాతిపా౦ దొరబాబు, తోట అనిల్, వాసు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.