జగన్ రెడ్డి కాలనీ పరిశీలించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జగనన్న ఇళ్ల కాలనీ లో జరుగుతున్న అవకతవకలు, మరియు అక్కడ పట్టాలు పొందిన లబ్ధిదారుల కష్టాలు, బాధలు తెలుసుకోవడానికి స్థానిక జనసేన నాయకులతో కలిసి జగన్ రెడ్డి కాలనీ పరిశీలించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమం లో మాదారపు తాతాజీ, బత్తిన గణేష్, పుల్ల శ్రీరాములు, లోవ, తలాటం దుర్గబాబు, తాటికాయల వీరబాబు, శిరంగు శ్రీనివాస్, ముసలయ్య, దాసరి శివ, త్రిమూర్తులు, సతీష్, సునీల్, జీని శ్రీను, బుజ్జి, వీర్రాజు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.