పాదిరికుప్పం గ్రామంలో అంబేద్కర్ కు నివాళి
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి పురస్కరించుకొని కార్వేటినగరం మండలం పాదిరికుప్పం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ మండల అధ్యక్షులు శోభన్ బాబు పూలమాల వేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ యువత అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఈ దేశం ఆర్థికంగా, సామజికంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-13.26.35-461x1024.jpeg)