Nidadavolu: MPTC ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం జనసేనపార్టీ అద్వర్యంలో నిడదవోలు రూరల్ మండలంలోని తాళ్ళపాలెం మరియ శెట్టిపేట గ్రామాల ఉమ్మడి ంప్త్చ్ ఎలక్షన్ కారణంగా జనసేనపార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రత్తి రాజేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి మరియ సంయుక్త కార్యదర్శి తుల చినబాబు, కాకర్ల నాని, పాల వీరస్వామి, సద వెంకట్, జనసేన నాయకులు రంగరమేష్ మరియ పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడమైనది.