జనసేన పార్టీ జగిత్యాల నియోజక వర్గ కమిటీ ప్రకటన..

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీనీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డీ, రాష్ట్ర ఇంచార్జీ నేమూరి శంకర్ గౌడ్ ల ఆదేశాల మేరకు జగిత్యాల నియోజక వర్గం, జగిత్యాల మండలం, కమిటీలు ఏర్పాటు భాగంలో జనసేన పార్టీ జగిత్యాల మండలం కమిటీ సభ్యులని నియమించగా జగిత్యాల మండలం అధ్యక్షులుగా బొల్లిరాము ప్రధాన కార్యదర్శిగా పత్తి అజిత్ కృష్ణను నియమిస్తున్నట్లు జగిత్యాల నియోజకవర్గం కో ఆర్డినేటర్ బెక్కం జనార్దన్ ప్రెస్ నోట్ ద్వారా కమిటీ సభ్యుల జాబితా విడుదల చేశారు.