నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన వరికూటి
విశాఖ, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండల్ మనోహర్ ను ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు శుక్రవారం విశాఖపట్నం నోవోటెల్ హోటల్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-29-at-00.08.10-1.jpeg)