కొత్తగూడెంలో భారీ బైక్ ర్యాలీ

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం, వేముల కార్తీక్ ఆదేశాల మేరకు పాల్వంచ మండల అధ్యక్షుడు దేవా గౌడ్, పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ బ్రహ్మం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం హమాలీ కాలనీ ఇంద్రానగర్ కాలనీ జనసేన కార్యకర్తలు బైక్ ర్యాలీతో గురువారం కొత్తగూడెం భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.