జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశం

తెలంగాణ, మునుగోడు నియోజకవర్గం: మునుగోడులో ఆదివారం రానున్న ఎలక్షన్స్ లో చేబట్టబోయే కార్యక్రమాల గురించి ప్రతీ జనసైనికుడు నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి దిశ నిర్ధేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతీ సామాన్య జనసైనికుడి రక్షణకై చేపట్టిన క్రియాశీలక కిట్ల పంపిణీ చేయడం జరిగింది.