నా సేన కోసంనావంతు కార్యక్రమం

నూజివీడు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు(కె.కే) ఆదేశానుసారం రాష్ట్ర కార్యదర్శి ఆర్గానిక్ ప్రసాద్ సూచనలు మేరకు నా సేన కోసంనావంతు కార్యక్రమాన్ని నూజివీడు నియోజకవర్గంలో సెంట్రల్ ఆంధ్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు పాశం నాగబాబు కృష్ణజిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గొంగాడ ఉమామహేశ్వరరావు గంట చైతన్య సారధ్యంలో సుమారు 30మంది పైచిలుకు డొనేషన్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వెన్నంటే ఉండి నడిపించినటువంటి నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణిబాబు, సీనియర్ నాయకులు ఏనుగుల వెంకటేశ్వరరావు, పాశం నాగబాబు, తోట వెంకట్రావు, గొంగడా ఉమా, ఏనుగుల చక్రి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆగిరిపల్లి మండల వైస్ ప్రెసిడెంట్ ముక్కు మహేష్, నూజివీడు మండల కార్యదర్శి చెరుకుపల్లి కిషోర్, కరిముల్లా, ధార్మిక మండలి సభ్యురాలు నిట్ల ఉమామహేశ్వరి, వీరమహిళలు రామిసెట్టి తేజస్విని, జక్కుల లక్ష్మీ, నిట్లా జ్యోతి, టౌన్ నాయకులు సూరిసెట్టి శివ, షేక్ ఇమ్రాన్, దిలీప్, చాట్రాయి మండల నాయకులు దుర్గ ప్రసాద్, కోటేశ్వరరావు, రాంబాబు, ఆగిరిపల్లి మండల నాయకులు కుప్పల రాంబాబు, రాము, సింహాచలం మరియు పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు.