కోనూరు గ్రామ జనసైనికుల ఆత్మీయ సమావేశం

చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం, కోనూరు గ్రామం జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనవరి 12న జరగబోయే యువశక్తి కార్యక్రమం గురించి మరియు గ్రామంలో ఉన్న సమస్యలు గురించి పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గరివిడి మండలం అధ్యక్షులు పెద్ది వెంకటేష్, జిల్లా కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు దన్నాన యేసు, బోడసింగి రామకృష్ణ, గొల్లబాబు, ముల్లు జగదీష్, చందక బాలకృష్ణ, గణేష్, పైడితల్లి, మీసాల సోంబాబు, పి.రామునాయుడు, కర్ణం రాము నాయుడు, కే.గౌరు నాయుడు, బి.దాలి నాయుడు, ఎం.సన్యాసిరావు, వై.రామకృష్ణ, ఎం.వాసు, ఎన్.ప్రవీణ్, బి.కిరణ్, సిహెచ్ అరవింద్, ఎం.ప్రభాసు, సి.హెచ్.రోహిత్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.