సీతానగరం జనసేన ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం

సీతానగరం జనసేన మండల కార్యాలయంలో సీతానగరం, బలిజిపేట, బొబ్బిలి, మక్కువ మండలాల నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమావేశం సీతానగరం జనసేన నాయకుల ఆధ్వర్యంలో జరిగింది….ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరు అయ్యారు.. భవిష్యత్తు కార్యక్రమాల ప్రణాళిక గురించి చర్చించటం జరిగింది .. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల నాయకులు పైల సత్యన్నారాయణ, అల్లు రమేష్, జై శంకర్, శంకర్ మరియు పార్వతీపురం నాయకులు విశ్వేశ్వర రావు, గణేష్, పవన్, మణి వీరమహిళ మణి, బొబ్బిలి నుండి గంగాధర్, రవి, సతీష్, బలిజిపేట నుండి స్వామినాయుడు, హరిచరణ్ మరియు జనసైనికులు, నాగరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *