దాసరి రామును మర్యదపూర్వకంగా కలసిన డా.వడ్లపట్ల

గుంటూరు: తెలగ, కాపు, బలిజ ఐక్య కార్యాచరణ సమితి దక్షిణ భారత కన్వీనర్ దాసరి రామును గుంటూరు లోని వారి స్వగృహం నందు జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా.వడ్లపట్ల సాయి శరత్ మర్యాదపూర్వకంగా కలిసి, శస్త్ర చికిత్సానంతరం వారి ఆరోగ్య విషయాలు, క్షేమ సమాచారం అడిగి తెలుసుకుని ప్రస్తుత రాజకీయ వ్యవహారలపై చర్చించి వారి సూచనలు తీసుకున్నారు.