జనసైనికునికి మనో దైర్యాన్నిచ్చిన ఆచంట జనసేన నాయకులు

ఆచంట, జనసేన కుటుంబ సభ్యుడు సురేష్ గత రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ మోకాలు విరగడంతో అప్పుడు రాడ్లు వేయడం జరిగింది. అవి ఇప్పుడు తీయగా ఆ రాడ్లు పైకి జరిగి చాలా మేజర్ ఆపరేషన్ అయిన కారణంగా ఆదివారం పెనుగొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల బాబులు, పెనుమంట్ర మండలం అధ్యక్షులు కోయా కార్తీక్, జిల్లా జనసేన పార్టీ సెక్రెటరీ చిత్తూరు చిట్టూరి శ్రీనివాసరావు, జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి రవి హరీష్, సిద్ధాంతం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాస్, పెనుగొండ మండలం జనసేన పార్టీ మండల కమిటీ సంయుక్త కార్యదర్శి లక్కు వర్మ, జనసేన పార్టీ ఆచంట నియోజకవర్గ ఐటి కో-ఆర్డినేటర్ సాదా ఆదినారాయణ, సీనియర్ జనసేన పార్టీ నాయకులు నక్కావారిపాలెం మరియు సిద్ధాంతం కోర్‌ సలహాదారుడు దార్ లంక మారుతి వ్యక్తిగతంగా కలిసి అతనికి మరియు అతని కుటుంబానికి మనో దైర్యాన్ని అందించండం జరిగింది.