జనసైనికుడికి మనోధైర్యాన్నిచ్చిన ఆచంట జనసైనికులు

ఆచంట నియోజకవర్గం, పెనుగొండ మండలం ఆపద ఎక్కడ ఉంటే అక్కడ నేనున్నాను అనే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న నక్కావారిపాలెం గ్రామం అందులో భాగంగా తామరాడకు చెందిన చిక్కాల సురేష్(25) తన యొక్క రెండు కిడ్నీలు దెబ్బతిని అనారోగ్యంగా ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వారికి బుధవారం 8000/- రూపాయలు జనసైనికులు అందరూ తమవంతు అర్థిక సహయంచేసి సురేష్ యొక్క ఫ్యామిలికి మేము ఉన్నాము అనే భరోసా ఇవ్వడం జరిగింది.