క్రియాశీల సభ్యత్వ నమోదు అవగాహనా కార్యక్రమం

ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జమండలంలోని నక్కుపురం పంచాయతీ పనుకుపర్త గ్రామంలో బుధవారం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆ గ్రామంలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు జనసైనికులకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు గురించి వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూర్జ నాయకులు మజ్జి రాంబాబు, తోట అప్పలరాజు, అనంత్ తదితరులు పాల్గొన్నారు.