చోడవరం గ్రామంలో క్రియాశీలక సభ్యత కార్యక్రమం

పశ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో క్రియాశీలక సభ్యత కార్యక్రమంలో 50 మంది సభ్యత్వం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు నల్లజర్ల మండలం జనసేన ప్రెసిడెంట్ బాపిరాజు జనసేన నాయకులు
ఆచంట వీర్రాజు, మేన్ని ఏడుకొండలు, పిండి నాగేశ్వరరావు, దండుబోయిన, గణపతి, గాజుల వెంకటరత్నం, కోలా శ్రీను, చోళ్ల వెంకటేశ్వరారావు పాల్గొనడం జరిగింది.