అడపా సత్తిబాబును పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: ఇటీవల అనారోగ్యంతో ఇంటివద్ద చికిత్స పొందుతున్న అమలాపురం వాస్తవ్యులు అడపా సత్తిబాబును బుధవారం జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులగురించి అడిగి తెలుసుకున్నారు. వీరివెంట ముమ్మిడివరం మండల అధ్యక్షులు గోలకోటి వెంకటేశ్వరరావు, దేవు రాంబాబు, గాలిదేవర బుల్లి, మేకల రెడ్డమ్మ, గోలకోటి రాజు, గాలిదేవర రాము మొదలగు వారు ఉన్నారు.