జనసేనలోకి ముఖ్య నాయకుల చేరికలు

రాజమండ్రిలో గౌరవనీయులు రాష్ట్ర పీఏసీ సభ్యులు కొణిదెల నాగేంద్రబాబు, పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి సమక్షంలో.. బుధవారం పిఠాపురం టౌన్ పట్టణ నాయకులు పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో.. పిఠాపురం టౌన్ తెలుగుదేశం పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ కర్ణం చిన్నారావు, వైయస్సార్ సి.పి పార్టీ మాజీ కౌన్సిలర్ వేణుం నారాయణ రావు, పి రాయవరం మాదేపల్లి పద్మరాజు లకు ఎన్.ఆర్.ఐ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించడం జరిగింది.