తుని జనసేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

తుని: భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, తుని నియోజకవర్గం కోటనందూరు, ఇందుగపల్లి, బొద్దవరంలో పూల మాలలు, పాలభిషేకం చేసి, నివాళులు అర్పించిన తుని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అంకారెడ్డి రాజా శేషు, కోటనందూరు మండల వైస్ ప్రెసిడెంట్ నక్కా రామకృష్ణ, కోటనందూరు మండల నాయకులు అల్లవరపు సురేష్, అల్లు రాజు బాబు, పచారీ అచ్చురాజు, సతీష్, అమలకంటి తాతాజీ, జై భీమ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.