రైల్వే కోడూరు నందు అంగరంగ వైభవంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

డప జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గ నూతన కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా అంబేద్కర్ పుస్తక ఆవిష్కరణ, మరియు జనసేన పార్టీ దళిత నాయకులకు ఘన సన్మానం, అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, ఇంచార్జి బోనాసి వెంకట సుబ్బయ్య, సర్పంచ్ సంయుక్త, పగడాల వెంకటేష్, అంజన్ కుమార్, గంధం శెట్టి దినకర్ బాబు, వరికూటి నాగరాజ, కనుపర్తి శంకరయ్య, నగీరిపాటి మహేష్,గిద్దలూరు భాను, వీరు, కొక్కంటీ మహేష్, చంద్ర,శివ, దశరథ, శ్రీనివాస్, అనంత రాయల్, ఈశ్వరయ్య, ఆలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.