అమ్రృత సాయిని ఆశీర్వదించిన డా. వంపూరి గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువేలి మండలం, బొండం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు దరియా సాయిబాబా, మాజీ ఎంపిటిసి ముద్దుల కుమార్తె దురియా అమ్రృత సాయి రజస్వల వింధుకు జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా వంపూరి గంగులయ్య హాజరయ్యారు. అమ్రృత సాయిని ఆశీర్వదించారు. ఈ శుభకార్యంలో అరకు, పాడేరు ముఖ్యనాయకులు పరదాని సురేష్ ఉమ్మడి జిల్లా కార్యనర్వహణ కమిటీ సభ్యులు, సంతోష్ సింగ్ ఐటి విభాగం, బలిజ కోటేశ్వరరావు పడాల్ హుకుంపేట మండల నాయకులు నాగరాజు బూడిద, మోహన్ వంతాల, పెదబయలు మండల అద్యక్షులు జాగరపు పవన్ కుమార్, అరకు మండల అద్యక్షులు అల్లంగి రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, బూర్జ వైస్ సర్పంచ్ పరశురాం, బుద్దు, డుంబ్రిగూడ మండలనాయకులు బంగారు రాందాస్, సీదరి ధనేశ్వరావు, మళ్ళీఖార్జున్ రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.