ఇమ్మడి కాశీనాథ్ ముఖ్య అతిథిగా పల్లె ప్రజలకు అండ.. జనసేన జెండా

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం, తర్లుపాడు మండలం, సూరేపల్లి గ్రామ జనసైనికులు నిర్వహించిన పల్లె ప్రజలకు అండ.. జనసేన జెండా.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు, కార్యకర్తలు, సూరేపల్లి జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు భారీ ఎత్తున విజయవంతం చెయ్యడం జరిగినది.