Eluru: జనసేనాని సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరిన ఏలూరు యువత

పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు నగరం 14,15వ డివిజన్ లో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ తో కలిసి నడవడానికి సిద్ధపడిన 150 మంది యువకులను శ్రీ పైడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఏలూరు జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ రెడ్డి అప్పల నాయుడు.