గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన దారం అనిత

చిత్తూరు, స్వాతంత్య్ర సమర యోధుల పోరాటం, అమర వీరులు త్యాగఫలం, ఆంగ్లేయులపై తిరుగులేని విజయం, మన గణతంత్ర దినోత్సవం..
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య రాజ్యాంగం రూపుదిద్దుకొని నేటికి 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయులందరికి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.