కుమారి మౌనిక పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, లూటుకుర్రు గ్రామంలో అడబాల నాని, శ్రీమతి లక్ష్మీసాయీశ్వరి దంపతుల కుమార్తె కుమారి మౌనిక రమాదేవి పుట్టినరోజు సందర్భంగా రాజోలు మానసిక వికలాంగుల అనాధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబసభ్యులు మరియు జనసేన నాయకులు పంచదార చిన్నబాబు పాల్గొన్నారు.