పూల దుర్గయ్యకు నివాళులర్పించిన ఏపీ శివయ్య

చిత్తూర్: తెలుగుదేశం సీనియర్ నాయకుడైన పూల దుర్గయ్యకు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం మండల ఉపాధ్యక్షులు ణేరుగట్టి శీను, మండల కార్యదర్శి రెడ్డప్ప మండల యువ నాయకులు వినయ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జనసైనికులు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు.