ఉపాద్యాయుల సమస్యలపై జనసేనానికి అర్జీ

భీమవరం జనవాణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం పాఠశాల ఉపాద్యాయుల వారి సమస్యలపై రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు వై.శ్రీనువాస్ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అర్జీ ఇవ్వడం జరిగింది.