అడ్వకేట్లతో సమావేశం నిర్వహించిన ఆరణి శ్రీనివాసులు

తిరుపతి, మంగళవారం ఓ ప్రైవేట్ హోటల్లో తిరుపతి అడ్వకేట్లతో ఉమ్మడి పార్టీల అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు అడ్వకేట్లతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమవేశంలో జనసేన-టిడిపి-బిజెపి కూటమిని గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా వంతు కృషి జనసేన పార్టీకి తిరుపతిలో అన్ని విధాల సహాయం చేయగలమని మద్దతు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.