కత్తిమండ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన బొంతు

డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, కత్తిమండ గ్రామంలో కత్తిమండ ముందుగా శ్రీ సీతరామాలయంలో స్వామి వారిని దర్శించుకుని అనంతరం సర్పంచ్ టి.రంగనాయకులు మరియు టిడిపి సీనియర్ నాయకులు కోళ్ళ జయందర్ కృష్ణని రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు మర్యాదపూర్వక కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, మంగెన నాగభూషణం, జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు కాశీ గారు,అల్లు శ్రీనివాస్, తోట సూరిబాబు, ఆరేటి ఏడుకొండలు, ముస్కుడి నర్సింహా స్వామి, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, దొమ్మేటి సత్యనారాయణ, ముప్పర్తి నాని ప్రసాద్, మంద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.