రైతు బరోసా యాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అరికేరి జీవన్ కుమార్

  • రైతు బరోసా యాత్ర ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో
    వాల్ పోస్టర్లను ప్రచురించిన అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్

గుంతకల్లు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తరువాత ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారో వారి కుటుంబాలకు అండగా 30 కోట్ల రూపాయల వ్యయంతో కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో వాల్ పోస్టర్లను అరికేరి జీవన్ కుమార్ ప్రచురించడం జరిగింది. వాల్ పోస్టర్స్ ను గుంతకల్లులో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కర్యనిర్వహన కమిటి సభ్యులు అమీర్ సోహేల్, గుంతకల్లు జనసేన పార్టీ నాయకులు హెన్రీ పాల్, రవి తేజ, వీరేష్, మహేష్, గౌతమ్, గురు (న్నకనదొడి గ్రామం) తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.