రైతులకు ఎరువులు తక్షణమే అందించాలని ఆందోళన చేస్తున్న జనసైనికుల అరెస్టు

కాకినాడ, జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ పిలుపు మేరకు కాకినాడ రూరల్, కరప మండలం, కరప గ్రామం రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు ఎరువులు తక్షణమే అందించి రైతులను ఆడుకోవాలని కోరుతూ ఆందోళన చేస్తున్న జనసైనికలను అదుపులోకి తీసుకుని కరప పోలీస్టేషన్ కు తరలించిన కరప పోలీసులు.