బి.సి గర్జన

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, అడ్డతీగల మండలం, అడ్డతీగల గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల బి.సి గర్జన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాబోయే ఎలక్షన్లలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు మరెన్నో వేలు జరిగేలా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పథకాలు అందించే లక్ష్యంగా పనిచేస్తాయని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష, తెలుగుదేశం నియోజకవర్గం పరిశీలకులు చెల్లబోయిన శ్రీనివాస రావు, రంపచోడవరం నియోజవర్గం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ఉమ్మడి అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగం శ్రీకాంత్, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, సీత, అంజి, బద్రి, రామప్రసాద్, చిన్న రంపచోడవరం నియోజవర్గం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పాపోలు శ్రీనివాస్ మరియు జనసేన-బిజెపి పార్టీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.