గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులర్పించిన బాబు పాలూరు

బొబ్బిలి: ప్రముఖ స్వతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీజి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా సోమవారం వారి గొప్పతనాన్ని స్మరించుకుంటూ జనసేన పార్టీ తరఫున బొబ్బిలి జనసైనికుల నిలయంలో ఘన నివాళులు అర్పించిన బొబ్బిలి జనసేన రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, మండల అధ్యక్షుడు గంగాధర్, మరడాన రవి, బొబ్బిలి జనసేన నాయకులు లంక రమేష్, పళ్ళెం రాజా, రావెల కిరణ్, వఝల జగన్నాధం, గేదెల శివ, యందవ సత్య, చీమల సతీష్, హరి చరణ్, జగదీష్, వీర మహిళలు యామిని, రమ్య, అలివేలు మరియు పెంట గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.